Exclusive

విజ్జపురెడ్డి వాటికలో జ్యోతుల అంతిమ ప్రస్థానం…

3e627af3-890d-4dfa-a9e8-6405d11e299e

దివంగత కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి అంత్యక్రియలను సోమవారం ఉదయం 11.30నిమిషాలకు స్థానిక విజ్జపురెడ్డి హిందూ స్మశాన వాటిక లో నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు నలుగురు కుమారులు, బంధువులు మరియు తరలి వచ్చిన పలు రాజకీయ పార్టీల ప్రజాసంఘాల నగర ప్రముఖులు పార్థీవ దేహాన్ని స్మశాన వాటిక వరకు మోసుకొని తీసుకొనివెళ్లారు. పెద్ద కుమారుడు ప్రజ్వలన కర్మలు నిర్వహించారు. ఈ అత్యక్రియల్లో తంగెళ్ళ ఉదయ కుమార్, పోతుల విశ్వం, నల్లమిల్లి శేషారెడ్డి, టిక్కు సుంకర పావని, మోర్తా రాజశేఖర్, బేబీరాణి, దువ్వా శేషబాబ్జీ, చింతపల్లి అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అంతిమ నివాళులర్పిం చారు. ఏప్రిల్ 17 న దశ దిన కర్మలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.