Viral

వాహనం బోల్త 14 మంది మృతి…

OIP (26)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక దిండోరిలోని బడ్జార్ ఘాట్ ప్రాంగణంలో ఒక వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దానితో ఆ వాహనంలో ఉన్నవారిలో 14 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భాదితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం షాపురా పోటీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని అధికారులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.