తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పరీక్షలు ఫెయిల్ కావడంతో ఒక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లే… వరంగల్ లో కాశీబుగ్గకు చెందిన 17 సంవత్సరాల వరుణ్ సాయి అనే విద్యార్థి ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన పరిక్షల ఫలితాల్లో 3 సబ్జెక్టులలో ఫైల్ కావడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది తను ఖిలా వరంగల్ కోటపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ జిల్లాలో విద్యార్థి మృతి… కారణమిదే…!!!

