డాక్టర్ బీ.ఆర్. అంబెత్కర్ కోనసీమా జిల్లాలో ముమ్మిడివరం మండలం గాడిలంక లో గ్రామ కమిటీ నూతన అధ్యక్ష ఎన్నికలుమమాదశ గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సంతర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీని విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించి చంద్రబాబును ముఖ్యమంత్రిచేయలని అన్నారు. అందుకు అనుగుణంగా కృషిచేయాలని కోరారు. ఓటర్ల వెరిఫికేషన్ త్వరలో పూర్తి చేయాలని చప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్.ఎల్.ఏ. దాట్ల బుచ్చిబాబు, గుత్తుల సాయి, తెదేపా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి తప్పదు…

