విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, ఉక్కు పరిశ్రమ కార్మికులు,కార్మిక సంఘాలు నిరవధికంగా నిర్వహిస్తున్న పోరాటం నవంబర్ 8 వతేది కి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, విశాఖ ఉక్కు పరిరక్షణకై,కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబర్ 8న వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు కే.జి. టు పీ.జి. వరకు విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు.
రేపటి విద్యాసంస్థల బంద్ కు సీ.పీ.ఐ. మద్దతు… -తాటిపాక మధు-

