ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 1.31 కోట్ల నగదు తాడిపత్రి పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన నగదును ఐ.టి శాఖకు అప్పగించినట్లు వారు తెఇపారు. ఇందుకు సంబందించి కేసు నమోదు కూడా నమోదుచేసి ముగ్గురు నిందుతులను అరెస్టు చేసినట్లు అధికారులు వెళ్లడించారు. ఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు జరుతున్నాయని విచారణ అనంతరం అసలయిన నిందుతులను పిట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
రూ. 1.31 కోట్ల అక్రమ నగదు సీజ్…

