Exclusive

రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆంధ్రా బ్రాండ్‌ ఇమేజ్‌ను సవరించాలి…

Chandrababu-Naidu

రాష్ట్ర పునర్‌నిర్మాణానికి నాశనమైన బ్రాండ్‌ ఇమేజ్‌ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో కొత్త ఎన్‌.డి.ఏ. ప్రభుత్వ తొలి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఈ సమావేశం నాంది పలుకుతుందని పేర్కొన్నారు. అనేక సమస్యలున్నాయని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల సదస్సు నాంది పలకనుంది. ఇదొక చారిత్రక సదస్సు అవుతుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.