రాష్ట్ర పునర్నిర్మాణానికి నాశనమైన బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో కొత్త ఎన్.డి.ఏ. ప్రభుత్వ తొలి కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఈ సమావేశం నాంది పలుకుతుందని పేర్కొన్నారు. అనేక సమస్యలున్నాయని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల సదస్సు నాంది పలకనుంది. ఇదొక చారిత్రక సదస్సు అవుతుందన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆంధ్రా బ్రాండ్ ఇమేజ్ను సవరించాలి…

