మామిడికుదురు మండలంలో టీ.డీ.పీ., జనసేన నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు ముల్లేటి శ్రీనివాస్, జాలేం శ్రీనివాస రాజు మాట్లాడుతూ… టీ.డీ.పీ. యువనేత నారా లోకేష్ పై చేసిన ఆరోపణలపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విచారణకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ., జనసేన నేతలు పాల్గొన్నారు.

