Political

యలమంచిలిలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం…

Lokesh

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదారన పొందుతుంది. టీడీపీ యువనేత లోకేష్ 223వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయ్యింది. ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాద్రలో జనాలు లోకేష్ కు అడుగడుగునా నీరాజనాలతో స్వాగతం పలికారు. భాగంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు లేకేశ్ ను కలిసి గ్రామస్తులు పడుతున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం పాదయాత్రను కొనసాగించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.