లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదారన పొందుతుంది. టీడీపీ యువనేత లోకేష్ 223వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయ్యింది. ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాద్రలో జనాలు లోకేష్ కు అడుగడుగునా నీరాజనాలతో స్వాగతం పలికారు. భాగంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు లేకేశ్ ను కలిసి గ్రామస్తులు పడుతున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం పాదయాత్రను కొనసాగించారు.
యలమంచిలిలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం…

