చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు. ఈ సందర్బంగా ఆ పైలట్ మాట్లాడుతూ… మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్పారు. తాత చిన్నప్పుడు నన్ను స్కూటర్ పై తిప్పేవారు అని అన్నారు. ఇప్పుడు నా డ్రైవింగ్లో తాతను విమానంలో తీసుకెళ్తున్నానని స్పెషల్ అనౌన్స్మెంట్ లో తెలిపారు. ఆ మాటలతో పైలట్ తల్లి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు.
మొదటి సారి పేరెంట్స్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్… ఆనందంతో తల్లి…

