Political

మేనిస్టోను విడుదల చేసిన జై భారత్ నేషనల్ పార్టీ…

jd_60c2702c2d

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సీ.బీ.ఐ. మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ తన మినీ మేనిస్టోను విడుదల చేసిందని వెళ్లడించారు. ఈ మేనిఫెస్టోను ఆయన విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, మహిళలు, రైతుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఓటర్ల దినోత్సవమని ఓటు ప్రాధాన్యతను తెలియజేసే రోజన్నారు. అందువలనే పార్టీ నిర్ణయం మేరకు మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లోనుంచి వచ్చిన మేనిఫెస్టో కాబట్టి దీనిని పీపుల్స్ మేనిఫెస్టో గా పేర్కొన్నారు. దీనిని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాలను, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందిచినట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.