Exclusive

ముమ్మిడివారంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన…

251000-andhra-pradesh

ముమ్మిడివరం లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. తమ న్యాయమయిన కోరికలను నేరవేర్చమని చేపట్టిన నిరసన 8వ రోజుకు చేరుకోవడంతో ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో డీ.ఈ.ఓ. కార్యలయం ఎదుట మోక్కాళ్లపై నిలబడి తమదయిన రీతిలో నిరసనను తెలిపారు. ఈ ధర్నా లో 8 విభాగలకు సంబందించిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు ఉందని వాపోయారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.