ముమ్మిడివరం లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. తమ న్యాయమయిన కోరికలను నేరవేర్చమని చేపట్టిన నిరసన 8వ రోజుకు చేరుకోవడంతో ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో డీ.ఈ.ఓ. కార్యలయం ఎదుట మోక్కాళ్లపై నిలబడి తమదయిన రీతిలో నిరసనను తెలిపారు. ఈ ధర్నా లో 8 విభాగలకు సంబందించిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు ఉందని వాపోయారు.
ముమ్మిడివారంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన…

