Viral

ముంబై జే.జే. ఫ్లైఓవర్‌పై బస్సు ప్రమాదం…

mumbai

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అంజుమన్-ఐ-ఇస్లాం పాఠశాల నుండి ఇరవై మంది పిల్లలతో వెళ్తున్న పాఠశాల బస్సు JJ ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి గురికావడంతో 12 ఏళ్ల విద్యార్థితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. డ్రైవర్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో బస్సు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థి జె.జె. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 22 ఏళ్ల క్లీనర్ జిటి ఆసుపత్రిలో చేరాడు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.