Telangana

మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ…

WhatsApp Image 2024-03-05 at 6.33.13 PM

బీ.ఎస్.పీ. తెలంగాణ చీఫ్, మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన బీ.ఆర్.ఎస్. తరపున పార్లమెంట్‌కు పోటీ చేయ్యడమో లేక బీ.ఆర్.ఎస్. పార్టీ తో పొత్తు పెట్టుకుని ఓ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడమో చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కే.సీ.ఆర్. తో సమావేశం కాగానే పార్టీ మార్పుపై ప్రచారం ప్రారంభమయింది. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం.. తాను పార్టీ మారనని కానీ.. మారతాను అని కానీ చెప్పకుండా.. స్వేచ్చ, సమానత్వం వైపే ప్రయాణమంటూ ట్వీట్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో