Viral

భారత్‌ పాక్‌ లో ఉగ్రవాదినికి పాల్పడితే సహించం… -రాజ్‌నాథ్ సింగ్-

BB1l9EjZ

పాకిస్థాన్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దు దాటి పారిపోయిన ఉగ్రవాదిని హతమార్చేందుకు భారత్‌ పాక్‌ లోకి ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 20 మంది ఉగ్రవాదులను చంపామని చెప్పారా? పాకిస్థాన్‌కు చెందిన ఎవరైనా ఉగ్రవాది భారత్‌కు భంగం కలిగించేందుకు ప్రయత్నించినా, ఇక్కడ ఉగ్రవాద చర్యలకు పాల్పడినా తగిన సమాధానం చెబుతాం. అతను పాకిస్తాన్‌కు పారిపోతే, మేము అక్కడికి వెళ్లి చంపేస్తామని రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రైవేట్ మీడియా లో తెలిపారు.

పాకిస్థాన్‌లో 20 మందిని హతమార్చేందుకు భారత ప్రభుత్వం ఆదేశించిందని కే.జీ.బీ., మొస్సాద్ వంటి ఏజెన్సీల ప్రభావం భారత్‌పై ఉందని ఆరోపిస్తూ… UKకి చెందిన ది గార్డియన్ వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజ్‌నాథ్ స్పందించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని.. కానీ ఎవరైనా భారత్‌కు పదే పదే కోపం చూపి, భారత్‌కు వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తే వారిని విడిచిపెట్టబోమని రక్షణ మంత్రి అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.