గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీమతి నారా భువనేశ్వరిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు చేయడంతో అది తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న నిజం గెలవాలి యాత్రను చేపట్టారు. అందులో భాగంగా రేపల్లె, దర్శి, ఒంగోలు లలో భువనేశ్వరి పర్యటించి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
భాదిత కుటుంభాలను నారా భువనేశ్వరి పరామర్శ…

