ఇటీవల కాంగ్రెస్ పీ.సీ.సీ. చీఫ్ గా వై.ఎస్. షర్మిలాను నియమించడం జరిగింది. అయితే ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నికలు దృష్య కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాంగా వై.ఎస్. షర్మిలా ఈ నెల 21 వ తేదీనా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పీ.సీ.సీ. అధ్యక్షరాలుగా బాధ్యతలు చేపట్టనున్నారని వెళ్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు రానున్నట్లు తెలిపారు.
భాత్యతలు చేపట్టబోతున్న షర్మిల…

