Political

బీజేపీ ఎం.పీ. అనంత మహారాజ్ తో మమత బెనర్జీ భేటీ…

Mamata_Banerjee_1200x768

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం మధ్యాహ్నం ఆయన కూచ్ బెహార్ నివాసంలో రాజ్‌బొంగ్షీ వర్గానికి చెందిన బీ.జే.పీ. రాజ్యసభ ఎం.పీ. అనంత మహారాజ్ అలియాస్ నాగెన్ రాయ్‌తో సమావేశమయ్యారు. రాయ్ సంప్రదాయ కండువా, తమలపాకుతో చకచకా ప్యాలెస్ వద్ద బెనర్జీకి స్వాగతం పలికారు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీ దాదాపు 35 నిమిషాల పాటు సాగింది.

రాయ్ నివాసాన్ని సందర్శించే ముందు బెనర్జీ జిల్లా హెడ్ క్వార్టర్స్ పట్టణంలోని మదన్ మోహన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. బెనర్జీ సోమవారం సాయంత్రం సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను సందర్శించిన తర్వాత కూచ్ బెహార్ కు చేరుకున్నారు. అక్కడ ఆమె కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ విషాద బాధితులను కలుసుకున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.