Political

ప్రభుత్వ పతకాలపై అవగాహన సదస్సు…

WhatsApp Image 2023-12-11 at 6.35.56 PM

రంపచోడవరం మండలంలోని ఎం.పీ.డీ.ఓ. కార్యాలయంలో ప్రభుత్వ పతకాలపై వాలింటీర్ లతో, సచివాలయం సిబ్బందితో అవగాహన సదస్సును నివ్వహించారు. ఈ కార్యాక్రమమంలో రంపచోడవరం ఎం.పీ.డీ.ఓ. హరికృష్ణ మాట్లాడుతూ…  ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహల కల్పించే భాద్యత సచివాలయం సిబ్బంది, వాలింటీర్ లపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పై ప్రజలకు అవగాహల ఎలా కల్పించాలన్నదానిపై, సచివాలయ విధివిధానాలపై అవగాహన కల్పించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.