కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గుర్తుతెలియని ఒక మృతదేహం కలకలం రేపింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రమంలో బావిలో ఉన్న మృతదేహం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. మృత దేహాన్ని అదిచూసి అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దానితో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీసి ధర్యప్తుకు పంపించినట్లు ఎస్.ఐ పవన్ కుమార్ వెళ్లడించారు. జరిగిన ఘటన పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ప్రత్తిపాడు లో కలకలం రేపిన మృతదేహం…
