Exclusive

ప్రజా వ్యతిరేక పాలన చేసే పార్టీలను గద్దె దింపడమే ఆర్.పి.ఐ. లక్ష్యం…

WhatsApp Image 2023-12-20 at 2.54.53 PM

దేశంలో ప్రజాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీ.జే.పీ. పార్టీని, రాష్ట్రం లో వై.సీ.పీ. పార్టీలను పథవినుంచి దింపడమే లక్ష్యం గా ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ప్రజలను చైతన్యం చేస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ లాల్ పాటిల్ తెలిపారు. విజయవాడలో సన్ రైజ్ ఆసుపత్రి సమీపంలో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం పూర్తి, విశాఖ ఉక్కు, విషయం లో అన్యాయం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు రద్దు, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లో నిర్లక్ష్యం వహించిందని రాష్టానికి రాజధాని లేకుండా చేసిందని ఆందోళన వ్యక్తంచేసారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలు వాడకం పెరిగి హత్యలు, మానభoగాలు పెరిగి ప్రజలకు శాంతి భద్రతలు కరువై ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.