కాకినాడ జిల్లా పెద్దపురం మడలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం ఆర్.డీ.వో. కార్యాలయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి జారి చేదులూరి నాగు అనే భవన నిర్మాణ కార్మికుడు క్రిందకి పడిపోయాడు. దానితో అతనికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుకున్న అధికారులు ఘటనా స్థాలానికి చేరుకుని భాదితుడిని ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్.ఐ. వి. సురేష్ తెలిపారు.
పెద్దాపురం మండలంలో విషాదం…
