పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు ఎమ్. సత్యప్రసాద్, జీఎస్వీ రావు, కెఎస్ఆర్కే చౌదరీలు, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తదితర సీఐ, ఎస్ఐ ల ఆద్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

