Kakinada

పిఠాపురంలో జనసేనలో 80 మంది ఎస్సీ మహిళలు చేరిక…

WhatsApp Image 2024-04-22 at 8.02.03 PM

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణం జీవన నగర్ కాలనీకి చెందిన 80 మందికి పైగా ఎస్సీ మహిళలు సోమవారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరారు. జనసేన ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలు చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో చేరారు. అనంతరం తమ సమస్యలను విన్న వించుకున్నారు. సంక్షేమ పథకాలు తమకు సక్రమంగా ఇవ్వట్లేదని, డిగ్రీ పూర్తి చేసుకున్నా ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో తమ పిల్లలు ఉన్నారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని, జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమిని గెలిపించుకుంటే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ