Exclusive

పిఠాపురంలో ఘనంగా ఎన్.టీ.ఆర్. 101వ జయంతి కార్యక్రమం…

R (2)

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో తెలుగు నటుడు, రాజకీవ వేత స్వర్గీయ నందమూరి తారక రామరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వారు ఎన్.టీ.ఆర్. విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఎన్.టీ.ఆర్. అన్నారు. ఈ కర్యక్రమానికి తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.