అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారందరూ చెవిలో పువ్వులు పెట్టుకొని పిఠాపురం లోని ఎం.ఆర్.ఓ. కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణనమే నెరవేర్చాలని తెలిపారు
పిఠాపురంలో అంగన్ వాడీల నిరసన…

