Political

పశ్చిమ బెంగాల్‌లో 3 ర్యాలీల్లో ప్రసంగించనున్న నరేంద్ర మోదీ…

OIP (6)

గురువారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో మూడు లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగింస్తారని తెలిపారు. ల్యాండింగ్ అయిన తరువాత పీ.ఎం. మోడీ నేరుగా రాజ్ భవన్‌కు రాత్రి 10:20 గంటలకు వెళ్లారు. అక్కడ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీ.వీ. ఆనంద బోస్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని రాత్రి గవర్నర్‌ ఇంట్లో బస చేశారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కోల్‌కతాలో పర్యటించారు. శుక్రవారం కృష్ణానగర్, పుర్బా బర్ధమాన్, బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా, కోల్‌కతా ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను, పార్కింగ్‌ను పరిమితం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.