జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ లో ఓ.యూ. జే.ఏ.సీ. నేతలు ఫైర్ అయ్యారు. డూప్ లేకుండా నటించలేని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కోట్లల్లో దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక 14 రోజుల పాటు ఆహారం మానేసిన వ్యక్తి, ఇప్పుడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ను తరిమి తరిమి కొడతాం అని ఓ.యూ. విద్యార్థులు అల్టిమేటం జారీ చేశారు.
పవన్ పై ఓ.యూ విద్యార్థులు ఆగ్రహం

