కొద్దిరోజుల క్రితం వై.ఎస్.ఆర్.సీ.పీ. నుంచి వైదొలిగిన తర్వాత మీజీ క్రికేటర్ అంబటి రాయుడు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ను విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ ప్రకటన చేస్తూ రాయుడు ‘కొద్ది కాలం’ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు.
నేను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అందరికీ తెలియజేయడానికే అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆమన మాట్లాడుతూ… తన భావజాలం జగన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీతో సరిపోలడం లేదని మరియు పవన్ కళ్యాణ్ను కలిసిన తర్వాత, వారికి ఇలాంటి దృక్కోణాలు ఉన్నాయని గుర్తించానని అన్నారు.
పవన్ కల్యాణ్ను కలిసిన అంబటి రాయుడు… వై.సీ.పీ. కి షాక్…!!!
