ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కామేపల్లి మండలంలోని పండితాపురంలో బీ.ఆర్.ఎస్., కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో బీ.ఆర్.ఎస్. నాయకుడు హరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
పండితాపురంలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి…

