ఈ రోజు సాయంత్రం కాకినాడ సంత చెరువు దగ్గర జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా మనమందరం వారికి స్వాగతం పలకడానికి జనసైనికులు, జనసేన, తెలుగుదేశం, బీ.జే.పీ. పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేయోభిలాషులు భారీగా వాహనాలతో రావాలని ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు అలియాస్ నానాజీ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిగిన హెలిపాడ్ నందు తూరంగి గ్రామ వెలమల రామాలయం అంగన్వాడీ పుంత ప్రాంతానికి సాయంత్రం 5:00 గంటలకు చేరుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.
నేడు కాకినాడ బహిరంగ సభలో పాల్గోనున్న టీ.డీ.పీ. అధినేత…

