Political

నేటి నుండి కడప, నంద్యాలలో నిజం గెలవాలి పర్యటన…

Nara-Bhuvaneswari

నేటి నుండి కడప, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన చేయనున్నట్లు వెళ్లడించారు. కడప, ప్రొద్దుటూరు, డోన్, నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారని తెలిపారు. నేటి నుండి మొదలయ్యే టూర్ లో 12మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. నందికొట్కూరులో 1, పాణ్యంలో 2, శ్రీశైలంలో 3, నంద్యాలలో 2, డోన్ లో 2, ప్రొద్దుటూరులో 1, కడపలో 1 కుటుంబాలను పరామర్శించనున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.