జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో నీటి సంక్షోభం, తీవ్రమైన హీట్ వేవ్ మధ్య నీటిని వృధా చేస్తే రూ. 2,000 జరిమానాను విదించడం జరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఢిల్లీ మంత్రి అతిషి ఈ ప్రకటన చేశారు. అతను నీటిని హేతుబద్ధంగా ఉపయోగించాలని నివాసితులను కోరారు.
నీటిని వృదాచేస్తే 2000 జరిమానా… -ఢిల్లీ ప్రభుత్వం-

