Exclusive

నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ వర్కర్లు…

WhatsApp Image 2023-12-30 at 9.36.49 AM

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు గత 17 రోజులనుంచి నిరసన కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నారు. తాజాగా పిఠాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ వర్కర్లు నిరాహారదీక్షకు పూనుకున్నారు. తమకు కనీస వేతనం రూ. 26 వేలు చెయ్యాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరష్కారమయ్యేవరకు వెలకడుగు వేయ్యమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.