Telangana

ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తాం… -రేవంత్ రెడ్డి-

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM

తెలంగాణా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయంలో భూ లావాదేవీలకు సంబంధించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పిల సదస్సులో భాగంగా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచుతామని ఆయన అన్నారు.

ఎన్నికల ముందు ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రజలకు వివరించామని మళ్లీ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచిన భూములను గత ప్రభుతం లాక్కుందని విమర్శించారు. కబ్జాలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని మళ్లీ ప్రజలకే పంచుతామని ప్రకటించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో