కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్ బాండ్ల పేరుతో రూ.219 కోట్లు కొట్లు, దొంగబిల్లులతో రూ.108 కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. పెన్షనర్లను సైతం ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇంటింటికి చెత్తపెన్నుతో ప్రజలను దోచేస్తున్నరని విమర్శించారు. కాకినాడలో దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మడఅడవిని ద్వంసం చేసిన కేసులో గత కలెక్టర్, కమిషనర్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

