తొండంగి మండలంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. పెరుమల్లపురం పంచాయితీ హుకుంపేట శివారు పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి వెంటనే పోలిసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటణ స్థలానికొచ్చి ఆ వ్యక్తి మృతదేహాన్ని తుని హీస్పిటల్ కు తరలించారు. ఈ ఘటణ పై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని పోలీసులు అధికారులు తెలిపారు.
తొండంగి లో వ్యక్తి ఆత్మహత్య…
