అమెరికా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చేందిన ఇద్దుకు వ్యక్తులు ఆ దేశంలోని న్యూయార్క్ ప్రాంతంలో గుర్తుతెలియని రీతిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని ఆసుపత్రికి తరలించారు. మృతు చెందిన వారు తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేశ్ (22), ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్ (21) గా అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సమీప తట్టి తండ్రులు చెప్పారని అన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
తెలంగాణ యువకులు అమెరికాలో మృతి…

