మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో అదే రహదారిపై ఒక టెంపో వేగంగా వచ్చి ఆ ఆటోని గట్టిగా ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ వేను బోల్తాపడి అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాని ఆ ఆటో డ్రైవర్ ఢీ కొట్టే సమయంలో బయటకి దూకడంతో ఎటవంటీ ప్రమాదంలేకుండా బయట పడ్డాడు.
తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం…

