తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగం మండలంలోని పాలచర్ల గ్రమంలో 4 సంవత్సరాల చిన్న పాపను ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారాన్ని బట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య ధోరణే కారణమని తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…
