Viral

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం…

road-accident-750x430

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగం మండలంలోని పాలచర్ల గ్రమంలో 4 సంవత్సరాల చిన్న పాపను ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఆ చిన్న పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారాన్ని బట్టి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్య ధోరణే కారణమని తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.