Exclusive

తాడేపల్లిగూడెంలో జనసేన–టీ.డీ.పీ. బహిరంగ సభ…

OIP (20)

రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇరుపక్షాల కలయిక తరవాత జరుగుతున్న మొట్టమొదటి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు తెలిపారు. ఈ సభ నిర్వహణ బాధ్యతలు జనసేన చూస్తున్నట్టు చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.