Exclusive

తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య…

istockphoto-1173573016-170667a

వరంగల్ జిల్లాలో ధారుణం చోటుచేసుకుంది. ఎండలో ఆడుకోవద్దని తల్లి చెప్పడంతో 6 సంవత్సరాల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు అనే బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్స్ కు వేసవి సెలవులు ఇవ్వడంతో ఎండలో ఎక్కువగా ఆడుకుంటున్నాడని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లితండ్రులు బాలుడుని ఆసుపత్రికి తరలించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.