తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక అబ్దుల్లాపూర్ మేట్లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు. అదిచూసిన అక్కడ స్థానికులు వెంటనే స్పందించి ఒక తాడు సహాయంతో నీటిలోకి దూకి వారిని రక్షించి వడ్డుకు తీసుకొని వచ్చారు. ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చమని అందులో ఒకరు తెలిపారు. ఈ ఘటనకు గల సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తన పిల్లలను చంపి తాను చనిపోవాలనుకున్న తండ్రి… చివరికి ఏమయిందంటే…!!!

