తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తండ్రి కూతుర్లు కలిసి ములుగు జిల్లాలో ని గోదావరి నదిలోకి దిగారు, అయితే తండ్రి మునిగిపోవడం చూసిన కూతురు తండ్రి ని కాపాడడానికి తండ్రి కి తన చేయ అందించింది ఇదే క్రమంలో బండమీద నుంచి ఆమె కాలుజారి గోదావరిలో పడి మునిగి మృతి చెందింది. మృతురాలు మంగపేట మండలంలో కమలాపురానికి చెందిన నిఖిత గా గుర్తించారు.
తండ్రిని రక్షించబోయి కూతురు మృతి…
