Political

టీ.డీ.పీ. నేతలతో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు భేటీ…

OIP (18)

కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయ్యాలని వారికి సూచించారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని టికెట్లు రానివారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎవరికి వారు సీట్లు తమవే అని ప్రకటించుకున్న చెల్లె పరిస్థితి ఉండదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన సీట్లే ఫైనల్ అని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంలో నియంతగా వ్యవహరిస్తున్న జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.