Exclusive

జిల్లా పర్యటన నిర్వహించిన ఎస్.టి. కమిషన్ ఛైర్మన్…

WhatsApp Image 2024-01-31 at 9.31.59 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ ఛైర్మన్ డా. డి.వి.జి. శంకర రావు బుధవారం జిల్లా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎస్. జ్యోతి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్థానిక జే.ఎన్. రోడ్ లోని గాయత్రి నగర్ లోని ప్రవేటు విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను జిల్లా  గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్ జ్యోతి, గిరిజన సంక్షేమ కార్యాలయానికి చెందిన సి.హెచ్. శ్రీనివాస్, ఎస్ ఎస్ లక్ష్మీ కాంతి, కే. శంభుడు, లక్ష్మణ్ , సూర్యం, త్రివేణీ తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.