Exclusive

జమ్మూ కాశ్మీర్‌ ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి…

jammu

శనివారం తెల్లవారుజామున కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో ఒక సోల్జర్ వీరమరణం పొందగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారి తెలిపారు. కమ్కారి సెక్టార్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆర్మీ అధికారులు అన్నారు. ఇక్కడ భారత బలగాలు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ బీ.ఏ.టీ. చేసిన దాడిని తిప్పికొట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పాకిస్థానీ ఉగ్రవాది కూడా మరణించాడు. ఉగ్రవాద సంస్థలతో సమన్వయంతో పని చేస్తున్న పాకిస్థానీ ఎస్.ఎస్.జీ. కమాండోలు, సైనికులను కలిగి ఉన్నారని అనుమానిస్తున్న ఒక యూనిట్ బోర్డర్ యాక్షన్ టీమ్ చేత ఈ దాడిని అమలు చేసినట్లు భావిస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.