తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేన పార్టీలోకి చేరారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధి కి దోహద పడాలని సూచించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విరి విగృహాన్ని పవన్ కళ్యాన్ కి అందచేసారు.
జనసేనలోకి గంటా నరహరి చేరిక…

