Viral

జగ్గంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం… -ఇద్దరు మృతి-

bike

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కొత్తూరులో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణా స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు రాజపూడికి చెందిన కోన సత్తిబాబు, రాయవరం మండలం అత్తమూరుకు చెందిన కర్రి రాజకుమర్ రెడ్డి గా గుర్తించారు. ఈ ఘటణ పై కేసు నమోదు చేసి విచారన చేపట్టారని ఎస్.ఐ. నాగార్జున తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.