Political

జగన్ పై ఫైర్ అయిన జనసేన అధినేత…

b9deda87-d9b5-4b98-960d-81ba94a0a059

వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… జగన్ సీ.ఎం. లా మాట్లాడటం లేదు ఒక సారాయి వ్యాపారిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ, టిడిపి నాయకులు పిల్లి సత్యనారాయణ మూర్తి, బిజెపి కాకినాడ రూరల్ నాయకులు రంబాల వేంకటేశ్వరరావులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.